Exclusive

Publication

Byline

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి; భారత్ పై దాడుల్లో కీలక పాత్ర పోషించినందుకట!

భారతదేశం, మే 20 -- ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేసే ప్రతిపాదనకు పాక్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపిందని మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పాకి... Read More


టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. 597 పోస్టుల భర్తీకి ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, మే 20 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని.. పాలకమండలి నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మే... Read More


శభాష్ పురమిత్ర.. పట్టణాల్లో తక్షణ పౌర సేవలు.. ఫిర్యాదులపై పీజీఆర్‌ఎస్‌‌ కంటే మెరుగైన స్పందన

భారతదేశం, మే 20 -- ఆంధ్రప్రదేశ్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అండ్ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొద్ది ... Read More


శిఖర్ ధావన్ కొత్త ఇల్లు.. ఏకంగా రూ.69 కోట్లు పెట్టి కొన్న టీమిండియా మాజీ క్రికెటర్

Hyderabad, మే 20 -- టీమిండియా క్రికెటర్లా మజాకా? నేషనల్ టీమ్ కు గుడ్ బై చెప్పినా కూడా వాళ్ల సంపాదన మాత్రం కోట్లలోనే ఉంటోంది. తాజాగా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా రూ.69 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్నా... Read More


'ఈ రోడ్ల వల్ల మానసిక క్షోభ అనుభవించా'- అధికారులకు రూ. 50లక్షల నోటీసు ఇచ్చిన ట్యాక్స్ ​పేయర్!

భారతదేశం, మే 20 -- బెంగళూరు రోడ్ల దుస్థితి వల్ల తాను భౌతికంగా- మానసికంగా క్షోభకు గురయ్యానని, తనకు రూ. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని.. ఓ 43ఏళ్ల వ్యక్తి బీబీఎంపీ (బృహత్​ బెంగళూరు మహానగర పాలిక)కి నోటీ... Read More


తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ - ప్రియుడి కోసం మాజీ ప్రేయ‌సి అడ్వెంచ‌ర్‌- న‌వ్విస్తూనే ఉత్కంఠ‌!

భారతదేశం, మే 20 -- మ‌ల‌యాళం మూవీ ప‌ప్ప‌చ‌న్ ఒలివిలాను తెలుగులోకి వ‌చ్చింది. భాస్క‌ర్ దాక్కొనివున్నాడు పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ నేరుగా సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ... Read More


కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం

భారతదేశం, మే 20 -- మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే, సలసల మరిగే నీలోని రక్తమే' అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్... Read More


దివ్యాంగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం!

భారతదేశం, మే 20 -- రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో.. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందనుం... Read More


ఆంగ్ల అక్షరం F మధ్యలో ఒక E ఉంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం

Hyderabad, మే 20 -- ఆప్టికల్ ఇల్యూషన్ మీ మెదడుకు సవాలు చేయడానికి వచ్చేసింది. మీ తెలివితేటలను పరీక్షించడానికి ఇది అద్భుతమైన పజిల్ అని చెప్పుకోవాలి. ఇది మీ కళ్ళను మోసం చేయవచ్చు... కానీ తెలివైన మీ మెదడున... Read More


అధిక రాబడుల కోసం ఈ సీఈఓ ఫాలో అయిన స్ట్రాటెజీ ఏంటో తెలుసా?.. మనం కూాడా ట్రై చేయొచ్చా..?

భారతదేశం, మే 20 -- మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్ శంకర్ గత 25 ఏళ్లుగా అనుసరించిన పెట్టుబడి వ్యూహం గురించి తెలుసుకుందాం. ఆయన గత 25 ఏళ్లలో సరళమైన పెట్టుబడుల కేటాయింపు వ... Read More